రతన్ టాటా మృతి

రతన్ టాటా కన్నుమూత

దిల్లీ(IMG-20241010-WA0002 రిపబ్లిక్ న్యూస్): భారత పారిశ్రామిక దిగ్గజం దివికేగింది. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) బుధవారం రాత్రి పొద్దుపోయాక కన్నుమూశారు. అనారోగ్య సమ స్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందు తూనే ఆయన మరణించారు. రతన్ టాటా ఇక లేరని బాధాతప్త హృదయంతో ఆర్పీజీ ఎంటర్ప్రై జెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తొలుత ప్రకటించారు. తదుపరి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా