వెలుగోడు లో నిరాహార దీక్ష చేపట్టిన గణేష్ భక్తులు

జిల్లా అధికారులు మరియు అదనపు బలగాలు వెలుగోడుకు చేరిక

వెలుగులో వినాయక నిమజ్జనం కు అడ్డగింత

నిరాహార దీక్ష చేపడుతున్న భక్తులు

వెలుగోడుకు వెళ్తున్న జిల్లా యంత్రాంగం

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం వేడుకలకు ఎస్సీ సామాజిక వర్గంలో ఇతర వర్గం వారు విగ్రహాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉదిత్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంత సమయం గడిచిన విగ్రహాలు నిమజ్జనం జరగలేదు దీంతో భక్తులు రోడ్డుపై బఠాయించి నిరాహార దీక్షకు చేపట్టారు ఆర్డిఓ మరియు పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు దీంతో హుటాహుటిన నంద్యాల నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ అదనపు బలగాలని తీసుకొని వెలుగోడుకు చేరుకుంటున్నట్లు సమాచారం

Tags:

Related Posts

Advertisement

Latest News

బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్