నంద్యాలలో అధికారిపై సిబిసిఐడి విచారణ

నంద్యాల అక్టోబర్ 22 (రిపబ్లిక్ న్యూస్):

నంద్యాల కలెక్టర్ కార్యాలయ ఏఓ డక్కా రవికుమార్ పై సిబిసిఐడి విచారణకు ఆదేశించిన రాష్ట్ర హై కోర్టు

ఒక ఆర్ఓఆర్ కేసులో చనిపోయిన వ్యక్తి విచారణకు వచ్చినట్లు....స్టేట్ మెంట్ ఇచ్చినట్లు రికార్డు చేసి ఆర్ఓఆర్ ఆర్డర్ జారీ చేసిన అప్పటి ఉయ్యాలవాడ తహసీల్దార్ డక్కా రవికుమార్

వాస్తవానికి సదరు వ్యక్తి తోట వెంకటేశ్వర రెడ్డి 22.09.2014 చనిపోయారు.

తహసీల్దార్ డక్కా రవికుమార్ జారీ చేసిన ఆర్ఓఆర్ ఆర్డర్ పైన కోర్టును ఆశ్రయించిన బాధితులు 

డిఆర్ఓ దగ్గర నడుస్తున్న ఆపిల్ ని రద్దు చేమని మరియు డిపార్టుమెంటల్ విచారణ చేయించమని హై కోర్టుకు కోరిన బాధితులు

తహసీల్దార్
డక్కా రవి కుమార్ ప్రాధమికంగా అధికార దుర్వినియోగం కి పాల్పడ్డారని నమ్మిన హై కోర్టు 

తదుపరి మూడు వారాలలోపు సిబిసిఐడి విభాగం విచారణ జరిపి సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన హై కోర్టు


ఆ రికార్డ్ లను వెంటనే సిబిసిఐడి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింన హై కోర్టు

రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలుపుకొని ఉయ్యాలవాడ  తహసీల్దార్ కార్యాలయం లోని అధికారులు మరియు రూపానగుడి గ్రామ ఉద్యోగులను కేసులు లో పార్టీలుగా చేర్చిన బాధితులు

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా