టిప్పర్ ఢీకొని మహిళ మృతి

నంద్యాల నవంబర్ 15 రిపబ్లిక్ న్యూస్ 

పట్టణంలోని చెరుకట్ట వద్ద గల పార్కు వద్ద టిప్పరు స్కూటర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. పురుషుడు మహిళ బైక్ లో వస్తుండగా టిప్పరు వారిని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది .IMG-20241115-WA0000బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా