టిప్పర్ ఢీకొని మహిళ మృతి
On
నంద్యాల నవంబర్ 15 రిపబ్లిక్ న్యూస్
పట్టణంలోని చెరుకట్ట వద్ద గల పార్కు వద్ద టిప్పరు స్కూటర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. పురుషుడు మహిళ బైక్ లో వస్తుండగా టిప్పరు వారిని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది .బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
Tags:
Related Posts
Latest News
18 Sep 2025 12:19:56
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...