టిప్పర్ ఢీకొని మహిళ మృతి

నంద్యాల నవంబర్ 15 రిపబ్లిక్ న్యూస్ 

పట్టణంలోని చెరుకట్ట వద్ద గల పార్కు వద్ద టిప్పరు స్కూటర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. పురుషుడు మహిళ బైక్ లో వస్తుండగా టిప్పరు వారిని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది .IMG-20241115-WA0000బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Tags:

Related Posts

Advertisement

Latest News

బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్