రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

నంద్యాల శాంతిరాం హాస్పిటల్ వద్ద ప్రమాదం.. మ‌హిళ మృతి

నంద్యాల క్రైం అక్టోబ‌ర్ 17, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుప‌త్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు సర్వీసు రోడ్డు వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. శాంతిరాం ఆసుప‌త్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత్యురాలు వెలుగోడు మండ‌లానికి మ‌హిళగా గుర్తించిన్న‌ట్లు పోలీసులు తెలిపారు.IMG-20241017-WA0001

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా