ఉపకార వేతనాలు కళాశాల అకౌంట్లోకి జమ

ఏపీలో కాలేజీ అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి నవంబర్ 6 రిపబ్లిక్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను
కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది.ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి
చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

 

Tags:

Related Posts

Advertisement

Latest News

బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్