ఉపకార వేతనాలు కళాశాల అకౌంట్లోకి జమ
On
ఏపీలో కాలేజీ అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి నవంబర్ 6 రిపబ్లిక్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను
కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది.ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి
చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.
Tags:
Related Posts
Latest News
18 Sep 2025 12:19:56
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
