వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం నుండి ఈరోజు వరకు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం వేడుకల వివాదం ముగిసింది పోలీసులు విగ్రహాలను తిరిగి ఇవ్వడంతో నిమజ్జనం వేడుకలు మళ్లీ శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి భక్తులు పెద్ద ఎత్తున శనివారం వెలుగోడు కు చేరుకుని ఆందోళన చేపట్టడంతో పోలీసులు దిగివచ్చి విగ్రహాలు తిరిగి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగిందిIMG-20250830-WA0033

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా