వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం నుండి ఈరోజు వరకు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం వేడుకల వివాదం ముగిసింది పోలీసులు విగ్రహాలను తిరిగి ఇవ్వడంతో నిమజ్జనం వేడుకలు మళ్లీ శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి భక్తులు పెద్ద ఎత్తున శనివారం వెలుగోడు కు చేరుకుని ఆందోళన చేపట్టడంతో పోలీసులు దిగివచ్చి విగ్రహాలు తిరిగి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగిందిIMG-20250830-WA0033

Tags:

Related Posts

Advertisement

Latest News

బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్