వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
On
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం నుండి ఈరోజు వరకు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం వేడుకల వివాదం ముగిసింది పోలీసులు విగ్రహాలను తిరిగి ఇవ్వడంతో నిమజ్జనం వేడుకలు మళ్లీ శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి భక్తులు పెద్ద ఎత్తున శనివారం వెలుగోడు కు చేరుకుని ఆందోళన చేపట్టడంతో పోలీసులు దిగివచ్చి విగ్రహాలు తిరిగి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
