వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్
On
వెలుగోడులో భక్తులపై లాఠీ చార్జ్
వెలుగోడు లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ
శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన వినాయక నిమజ్జనం వేడుకలు ముందుకు సాగడం లేదు ఒక వర్గం వారు తమ వీధిలో నుండి వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకెళ్లరాదని పట్టుపట్టారు మరో వర్గానికి చెందిన గణేష్ భక్తులు వినాయకుని నిమజ్జనాన్ని ఊడేగింపుగా ఎందుకు తీసుకెళ్లినయ్యారంటూ ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించారు దీంతో పోలీసులు గణేష్ భక్తులపై లాఠీచార్జి చేయడంతో మహిళలకు పురుషులకు గాయాలయ్యాయి కేవలం ఒక వర్గం వారి మాటనే వింటూ మరో వర్గంపై లాఠీ చార్జి చేయడం ఎంతవరకు సభవని గణేష్ భక్తులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు వెలుగోడు కు చేరుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
