వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్

వెలుగోడులో భక్తులపై లాఠీ చార్జ్

వెలుగోడు లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన వినాయక నిమజ్జనం వేడుకలు ముందుకు సాగడం లేదు ఒక వర్గం వారు తమ వీధిలో నుండి వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకెళ్లరాదని పట్టుపట్టారు మరో వర్గానికి చెందిన గణేష్ భక్తులు వినాయకుని నిమజ్జనాన్ని ఊడేగింపుగా ఎందుకు తీసుకెళ్లినయ్యారంటూ ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించారు దీంతో పోలీసులు గణేష్ భక్తులపై లాఠీచార్జి చేయడంతో మహిళలకు పురుషులకు గాయాలయ్యాయి కేవలం ఒక వర్గం వారి మాటనే వింటూ మరో వర్గంపై లాఠీ చార్జి చేయడం ఎంతవరకు సభవని గణేష్ భక్తులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు వెలుగోడు కు చేరుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా